Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Veldurthi: దూకుడుగా కేఈ శ్యాంబాబు ప్రచారం

Veldurthi: దూకుడుగా కేఈ శ్యాంబాబు ప్రచారం

మండలంలో రత్నంపల్లి యాద రాళ్ల సర్ప రాజపురం రాముల కోట గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పత్తికొండ టిడిపి అభ్యర్థి KE శ్యాం బాబు పాల్గొన్నారు. గడప గడపకు బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసిందని, కానీ వైసీపీతో రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉంటారని పిలుపునిస్తున్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ సమస్య తీరుతుంది అని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల నాయకులు మండల అధ్యక్షుడు బలరాం గౌడ్ సీనియర్ నాయకులు LEజ్ఞానేశ్వర్ గౌడ్ సీనియర్ నాయకులు సుబ్బరాయుడు మాజీ మండల అధ్యక్షుడు జయ రాముడు వి యల్ రెడ్డి రమాకాంత్ రెడ్డి రామకృష్ణ చారి రామస్వామి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News