Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Veldurthi: ప్రజాసమస్యల కోసం ఎమ్మెల్యే శ్రీదేవమ్మ కృషి

Veldurthi: ప్రజాసమస్యల కోసం ఎమ్మెల్యే శ్రీదేవమ్మ కృషి

పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ వెల్దుర్తిలో ప్రతి శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల గ్రామాల సమస్యల కోసం ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారి సేవలో గడుపుతున్నారు. గ్రామాల ప్రజలు, నాయకులు వచ్చి ఎమ్మెల్యేను కలిసి వారి సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నారు. నియోజకవర్గానికి చెందిన ప్రజలెవరైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేకు తెలియచేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News