Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Veldurthi: టీడీపీలోకి చేరికలు

Veldurthi: టీడీపీలోకి చేరికలు

వైసీపీ వీడి..

మండల పరిధిలోని చెరుకులపాడు గ్రామస్తులు టిడిపి కార్యాలయంలో 15 కుటుంబాలకు చెందిన వారు వైసీపీని వీడి, టిడిపిలో చేరారు. నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కే ఈ శ్యాం బాబు వారికి కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు. టిడిపి నేత చంద్రబాబు నాయుడు కాబట్టే అభివృద్ధి పథకాలకు ఆకర్షణ టిడిపిలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

మండలంలోని చర్ల కొత్తూరు కొట్టాల S చేరేముల గ్రామాలలో తెలుగుదేశం అభ్యర్థులు పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కెఈ శ్యాం బాబు కర్నూల్ ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుతో కలిసి గ్రామాలలో ఇంటింటికి ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతారని మహిళలు అభివృద్ధి చెందుతారని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుబ్బరాయుడు సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ మండల తెలుగుదేశం అధ్యక్షులు బలరాం గౌడ్ జయ రాముడు రమాకాంత్ రెడ్డి గుంటుపల్లి వెంకట్ రాముడు మధు రెడ్డి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News