Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Vijayawada: శ్రీ లక్ష్మీ మహాయజ్ఞంలో జగన్

Vijayawada: శ్రీ లక్ష్మీ మహాయజ్ఞంలో జగన్

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్నారు సీఎం వైయస్. జగన్. ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం శ్రీలక్ష్మీ మహా యజ్ఞం చేపట్టింది సర్కారు. చండీ, రుద్ర , రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్. యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం వైయస్. జగన్, గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కపిల గోవుకు హారతి ఇచ్చి, అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ కు ఆశీర్వాదం అందజేశారు వేదపండితులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News