Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Vijayawada: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు

Vijayawada: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ కి స్వాగతం పలికిన అనంతరం సతీమణి భువనేశ్వరితో కలిసి పరేడ్‌ను తిలకించిన సీఎం చంద్రబాబు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad