Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Yuvagalam: లోకేష్ తో కలిసి నడిచిన ఫ్యామిలీ మెంబర్స్

Yuvagalam: లోకేష్ తో కలిసి నడిచిన ఫ్యామిలీ మెంబర్స్

యువగళం పాదయాత్రలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరంలో ఉన్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను వారి కుటుంబ సభ్యులు కలిశారు. నందవరంకు లోకేష్ బార్య నారా బ్రాహ్మణి, అత్త నందమూరి వసుంధర దేవి కుమారుడు, నారా దేవాన్స్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు వచ్చి లోకేష్ తో గడిపారు. శుక్రవారం రాత్రి నందవరంకు చేరుకొని శనివారం సాయంకాలం 3.30 గంటలకు ప్రత్యేక వాహనాలలో బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News