Andhra Pradesh-Wine Shops:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం విక్రయాల నిర్వహణ కోసం కొత్త బార్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ సెప్టెంబర్ 1, 2024 నుంచి ఆగస్టు 31, 2028 వరకు అమల్లో...
Andhra Pradesh-Sthree Shakti Scheme:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్త్రీశక్తి పథకాన్ని ఈ నెల 15 నుంచి అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా...
CBN- Pulivendula Elections:పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించి పార్టీ శ్రేణుల్లో...
Pulivendula-TDP-YCp:పులివెందులలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న వైఎస్ కుటుంబ ప్రభావం ఈసారి ముగిసింది. జడ్పీటీసీ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి చరిత్ర సృష్టించారు. ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్రెడ్డిపై 6035 ఓట్ల భారీ...
Amaravati : హైదరాబాద్లో ప్రఖ్యాతి గాంచిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిష్ఠాత్మక...
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంది. మొత్తం రూ.81,317 కోట్ల విలువైన ప్రాజెక్టులను క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీయే) ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం...
Apsrtc Free Bus VS Ap Govt:ఆంధ్రప్రదేశ్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే ముఖ్యమైన పథకాన్ని ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించును. దీనిని అమలుపరచడానికి సంబంధించిన సమగ్ర...
Janasena MLA: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రసిద్ధ కనకదుర్గ ఆలయాన్ని మంగళవారం ఉదయం దర్శించేందుకు జనసేన పార్టీకి చెందిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ వచ్చారు. అయితే ఆలయంలో పాలించాల్సిన ప్రోటోకాల్ నిబంధనలను పాటించకపోవడం...
Crime : మోసం.. మోసం.. మోసం.. ఎక్కడ చూసినా ఇదే! సైబర్ మోసాలే కాకుండా, నేరుగా ప్రలోభ పెట్టి మరీ లక్షలు గుంజేస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోగా దోచేస్తున్నారు. లక్షలు, కోట్లు ఎత్తుకెళ్లిపోతున్నారు....
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిపై గతంలో ఏర్పాటు చేసిన సింగపూర్ కన్సార్టియం ఇప్పుడు స్టార్టప్ ప్రాజెక్టుల విషయంలో భాగస్వామ్యం కల్పించలేమని స్పష్టం చేసిందని, అయితే అవసరమైన సాంకేతిక సహకారం మాత్రం అందించేందుకు...
Andhra Suicide News: కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. పెళ్లై కొన్ని నెలలకే దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి చివరకు విషాదంగా...
Minister Parthasarathi: ఏపీ మంత్రి పార్థసారథి తాజాగా చేసిన వ్యాఖ్యల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు చేపడుతున్న తక్కువ స్థాయి రాజకీయాలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపారు....