అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించిన వేళ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగపూరితంగా స్పందించారు. రాజధానికి భూములను అర్పించిన వేలాది మంది రైతులకు శిరసు వంచి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి...
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్న సభ కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు ఈ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో అడుగు పడనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 2వ తేదీన అమరావతిలో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారని అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి మే 2న శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో...
తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు ఉద్ధృతంగా కొనిసాగుతున్న నేపథ్యంలో, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఏపీలో వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున...
ఏపీ రాజధాని అమరావతి రాజధాని అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం పెద్ద స్థాయిలో భూసేకరణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 44,676 ఎకరాల భూసమీకరణను చేపట్టేందుకు సీఆర్డీయే చర్యలు ప్రారంభించింది. తూళ్లూరు, అమరావతి, తాడికొండ,...
ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. జిల్లాల వారీగా కేటగిరీల...
అమరావతిలోని ఏపీ అసెంబ్లీ(Assembly) ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శాసనమండలి చైర్మన్ మోషేన్రాజు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో మంగళవారం ఫొటో సెషన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర దేవాదాయ...
ఏపీలో ప్రజాప్రతినిధులకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు శాసనసభ్యులకు ఆటలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు...
ఏపీ సీఎం కాన్వాయ్లోని(ap cm convoy) డ్రైవర్గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు. అమీన్ బాబు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్లోని...
శుక్రవారం సాయంత్రం టీడీపీ పొలిట్బ్యూరో భేటీ కానుంది. ఇవాళ సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు...
వైసీపీకి కీలక నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజకీయాలకు సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి ఈరోజు వైసీపీ రాజ్యసభ...