Chandrababu Naidu On GST 2.0: వచ్చే పదేళ్లలో మహారాష్ట్ర, యూపీలను అధిగమించి ఆంధ్రప్రదేశ్ నెం. 1 కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. జీఎస్టీ సంస్కరణలపై అసెంబ్లీలో మాట్లాడిన అనంతరం వ్యవసాయ రంగంపై...
YS Jagan Mohan Reddy: వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత. మెున్నటిసారి జరిగిన ఏపీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావటంతో ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష హోదాను కూడా పొందలేక పోయారు. అయితే...
CM Chandrababu Naidu: మాజీ సీఎం జగన్ చేతకాని పాలనలో పోలవరం పనులు రివర్స్ అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం రాష్ట్రంలో నీటి సమర్థ నిర్వహణపై శాసనసభలో జరిగిన చర్చలో...
Andhra Pradesh Council: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు పెద్ద ఎత్తున గందరగోళానికి దారితీశాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే చర్చ జరపాలని ప్రతిపక్ష వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో సభలో...
AP IAS, IPS officers Transfer: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ జీఓ వెలువరించింది....
Jagan Mohan Reddy assembly boycott: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవితవ్యం ఇప్పుడు ఓ కీలక కూడలిలో నిలిచింది. ప్రతిపక్ష...
Chandrababu Naidu:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో నియంత్రణకు కఠిన చర్యలు తీసుకునే దిశగా ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఫేక్ పోస్టులు, అసత్య ప్రచారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను అరికట్టేందుకు చట్టపరమైన మార్గాలను...
Ap Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు తుది తేదీలు ఖరారయ్యే దశకు వచ్చాయి. సెప్టెంబర్ 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నట్టు సమాచారం లభించింది. కూటమి ప్రభుత్వం పది రోజులపాటు...
TDP Mandal President: కృష్ణజిల్లాలో కీలక నియోజకవర్గమైన బంటుమిల్లి మండలంలో టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఎంపిక ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుండటంతో స్థానికంగా...
Vijayawada Dress Code:విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి గాంచిన దేవాలయాలలో ఒకటి. ఇక్కడికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దూరదూరాల నుండి వచ్చి అమ్మవారి...
Pinnelli Brothers-Highcourt:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన మాచర్ల హత్య కేసులో మరో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు దారుణంగా హత్యకు గురైన...
Google-Vizag: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ ఈ తీర నగరంలో భారీ డేటా సెంటర్ను నెలకొల్పాలని నిర్ణయించింది. మధురవాడలో ఏర్పాటు చేయబోయే ఈ సెంటర్...