Sunday, July 7, 2024
Homeట్రేడింగ్EMIs costly: ఈఎంఐలు వాచిపోతాయి.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ

EMIs costly: ఈఎంఐలు వాచిపోతాయి.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ

రెపో రేటును పెంచాలని మానెటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించటంతో రెపో రేటును 25 బేసిస్ పాంయిట్లు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 6.5 శాతానికి చేరుకుంది. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు తక్షణం ఈ రేటును అమలు చేయాలన్నారని శక్తికాంత్ తెలిపారు. వరుసగా ఆరవసారి ఇలా రెపో రేటును సెంట్రల్ బ్యాంక్ పెంచటంతో ఈఎంలపై వడ్డీ భారం పెరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News