Saturday, November 15, 2025
Homeట్రేడింగ్Markets: దేశీ మార్కెట్ కు ఇయర్ ఎండర్ జోష్

Markets: దేశీ మార్కెట్ కు ఇయర్ ఎండర్ జోష్

2022లో లాస్ట్ ట్రేడింగ్ జరిగేది ఈరోజే. ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉండటంతో మన దేశీయ మార్కెట్ కూడా పరుగు లంకించుకుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మంచి లాభాలతో ప్రారంభం కాగా 2023 కూడా బుల్ రన్ ఇలాగే ఉంటుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుండటం విశేషం. నిఫ్టీ కూడా 18,238 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో మన దలాల్ స్ట్రీట్ లో మంచి ఉత్సాహం వచ్చింది. క్రూడ్ ఆయిల్ కు డిమాండ్ తగ్గే సూచలను ఉండటంతో ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్లో చమురు ధరలు రెండోరోజు కూడా తగ్గాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad