సౌత్ ఇండియా షాపింగ్మాల్ వారి 39వ షోరూమ్ మహబూబ్నగర్లో ప్రారంభమైంది. డాకూ మహారాజ్ ఫేం యాక్ట్రెస్ ఊర్వశి రౌతేలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే...
మహిళా సాధికారత కోసం తమ దార్శనికతను మరింత బలోపేతం చేస్తూ 3,900 మంది బాలికలకు స్కాలర్షిప్స్ ప్రకటించింది ప్రముఖ నగల సంస్థ మలబార్ గ్రూప్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మాతృ...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) బడ్జెట్(Union Budget 2025) ప్రసంగం ముగిసింది. ఈ బడ్జెట్లో కీలక ప్రకటనలు ఆమె చేశారు. బడ్జెట్ను పరిశీలిస్తే కొన్ని వస్తువుల ధరలు ఈసారి తగ్గనున్నాయి.
ధరలు...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) బడ్జెట్ ప్రసంగంలో వేతన జీవులకు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను విధించామని తెలిపారు. ఈ క్రమంలోనే కొత్త ఐటీ...
ఓవైపు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. మరోవైపు ఉద్యోగ జీవులు కీలక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఆదాయపన్ను శ్లాబ్...
బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్ తెలిపారు. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్ కింద నమోదుచేసి పీఎం జన్...
బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరికీ ఇష్టం. కానీ ఈ ధరలు పెరగడాలు, తగ్గడాలు చూసి ప్రజలకు ఎప్పుడు కొనాలో ఎప్పుడు...
మరికాసేపట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2025-26 వార్షిక బడ్జెట్(Union Budget)ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఓసారి బడ్జెట్ విశేషాలు...
హై లైఫ్ ఎగ్జిబిషన్ మళ్లీ హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. ఈసారి మూడు రోజులపాటు ఈ షాపింగ్ ఫెస్టివల్ జరుగనుంది. అత్యుత్తమ డిజైనర్లు, బ్రాండ్ల నుండి లగ్జరీ ఫ్యాషన్, బ్రైడల్...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ స్థానిక ప్రధాన కార్యాలయం, స్వర్ణిమ్ భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్తో 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఎస్బీఐ హైదరాబాద్ చీఫ్ జనరల్ మేనేజర్...
రైల్ నిలయం, జనవరి 24(తెలుగు ప్రభ): రైల్వేటికెట్ బుక్ చేసేందుకు డబ్బులు లేవని దిగులుపడుతున్నారా? ఇక నుంచి చేతిలో డబ్బులు లేకున్నా రైలు టికెట్ను బుక్ చేసుకోవచ్చు.డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్...
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సింగపూర్, దావోస్...