Saturday, July 27, 2024
Homeట్రేడింగ్SC: అదానీ కుంభకోణంపై నిపుణుల కమిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

SC: అదానీ కుంభకోణంపై నిపుణుల కమిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

అదానీ కుంభకోణాన్ని దేశాన్ని కుదిపేస్తుండగా ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై నిపుణల కమిటీతో దర్యాప్తు జరిపించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ఎక్స్ పర్ట్ ప్యానెల్ సభ్యుల పేర్లను త్వరలో ప్రకటించనుంది. అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టినవారి రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం వెల్లడించింది. హిండెన్ బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో అదానీ గ్రూప్ పై సుప్రీంలో వాదనలు జరుగుతున్న సమయంలో కేంద్రం ఈమేరకు స్పష్టత ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News