Sunday, July 7, 2024
Homeట్రేడింగ్Vizag: ఘనంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

Vizag: ఘనంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశాఖ ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ముఖేష్ అంబానీతోపాటు సునీల్ మిట్టల్, మల్లికార్జునరావు, మోహన్ రెడ్డి, కృష్ణ ఎల్ల, కుమారమంగళం బిర్లా వంటి ఎందరో పెట్టుబడిదారులు ఈ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యారు. ఈసందర్భంగా నిర్వహించిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News