Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుAP CID: రామోజీరావ్, శైలజల విచారణ

AP CID: రామోజీరావ్, శైలజల విచారణ

మార్గదర్శి కేసులో A1, A2 లైన చెరుకూరి రామోజీరావును ఆయన కోడలు చెరుకూరి శైలజను విచారించేందుకు జూబ్లీహిల్స్ కి చేరుకున్న 200 మంది  ఏపీ సిఐడి పోలీసులు. భారీ బందోబస్తు మధ్య మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఎండి శైలజలను విచారిస్తున్నారు ఏపీ సిఐడి పోలీసులు.   మార్గదర్శి కేసులో A1 గా రామోజీరావు A2 గా  శైలజ  కిరణ్ ఉన్నారు.  దీంతో జూబ్లీహిల్స్ లోని శైలజ కిరణ్ ఇంటికి చేరుకున్నారు చెరుకూరి రామోజీరావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad