Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుDelhi: నడి రోడ్డులో దారుణ హత్య

Delhi: నడి రోడ్డులో దారుణ హత్య

క్రైమ్ క్యాపిటల్ గా రాజధానిలో శాంతి భద్రతలు అట్టడుకు చేరుతుండగా తాజాగా నడి రోడ్డులో జరిగిన హత్య అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. ఢిల్లీలో నిన్న రాత్రి 25 ఏళ్ల సాహిల్ మాలిక్ అనే యువకుడిని కత్తితో పొడిచి చంపారు..ఈ దాడిలో మృతుడి సోదరుడు విశాల్ కూడా గాయపడ్డాడు. బైక్ పైన వచ్చిన దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడగా విషయమంతా సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News