Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుChegunta: ఆస్తికోసం తండ్రిని చంపిన కుమారుడు, కూతురు

Chegunta: ఆస్తికోసం తండ్రిని చంపిన కుమారుడు, కూతురు

18 నెలల క్రితం హత్యకు గురైన కిష్టయ్య

చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో 18 నెలల క్రితం హత్యకు గురైన కిష్టయ్య కేసులో నిందితులను రామయంపేట సిఐ లక్ష్మీబాబు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆస్తి కోసం కిష్టయ్య అతని పెద్ద కుమారుడు కావేటి స్వామి కూతురు రేణుక అల్లుడు అశోక్ హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. కూతుర్ని కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. అల్లుడు అశోక్ ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ లక్ష్మీ బాబు తెలిపారు. ఈ కేసును ఛేదించిన అధికారులు యాదగిరి రెడ్డి డిఎస్పి తూప్రాన్ లక్ష్మీ బాబు రామాయంపేట సిఐ హరీష్ రావు చేగుంట ఎస్సై రవీందర్ చేగుంట ఏ ఎస్ఐ ఘటేష్ కానిస్టేబుల్ చేగుంట భాస్కర్ కానిస్టేబుల్ చేగుంట ఈ కేసు చేదించినందుకు సిఐ లక్ష్మి బాబు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News