Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుJammu: కూలిన బ్రిడ్జి, 60 మందికి గాయాలు

Jammu: కూలిన బ్రిడ్జి, 60 మందికి గాయాలు

జమ్మూలో బైసాఖీ ఉత్సవాల్లో  అపశృతి జరిగింది. జమ్మూలోని బేని గ్రామంలో సాగుతున్న బేని సంగం (వేణీ సంగమం)లో సాగుతున్న ఉత్సవాల్లో ఉన్నట్టుండి బ్రిడ్జి కూలటంతో 60 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు.  జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ జిల్లాలో ఫుట్ బ్రిడ్జ్ కూలటంతో ఈ భారీ ప్రమాదం జరిగింది.  రద్దీ ఎక్కువై, అత్యధిక జనాలు బ్రిడ్జి ఎక్కటంతోనే ఇది కూలినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News