Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుManchiryala: నానమ్మ పిండ ప్రదానంకు వచ్చి..గోదారిలో గల్లంతై మనువడి మృతి

Manchiryala: నానమ్మ పిండ ప్రదానంకు వచ్చి..గోదారిలో గల్లంతై మనువడి మృతి

నానమ్మ తొమ్మిది రోజుల పిండ ప్రదానంకు కుటుంబ సభ్యులతో వచ్చిన యువకుడు గల్లంతైన ఘటన హాజీపూర్ లో చోటుచేసుకుంది. హర్షవర్ధన్ (19) అనే యువకుడు స్నానం చేయడానికి గోదావరి నదిలో దిగి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో గజ ఈతగాళ్లను దింపగా సాయంత్రానికి యువకుడి మృతదేహం లభించింది. దీంతో మృతుడి బంధువులంతా శోక సముద్రంలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad