Sunday, October 6, 2024
HomeదైవంAhobilam: ఎగువ అహోబిలంకు 38 లక్షల ఆదాయం

Ahobilam: ఎగువ అహోబిలంకు 38 లక్షల ఆదాయం

37,77,620/-రూపాయల నగదు

ఎగువఅహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉండి కానుకల లెక్కింపు నిర్వహించారు. ఆలయ మఠం ప్రతినిధి సంపత్ ఆధ్వర్యంలో ఎగువ అహోబిలం దేవాలయానికి సంబంధించి హుండీ మొత్తం కానుకలు లెక్కించారు. అందులో 37,77,620/-రూపాయల నగదు వచ్చిందని మఠం ప్రతినిధి సంపత్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News