Sunday, October 6, 2024
HomeదైవంAhobilam: అహోబిలంమఠంలో అభిగమన ఆరాధన

Ahobilam: అహోబిలంమఠంలో అభిగమన ఆరాధన

46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేసికన్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేసికన్ స్వామి అహోబిలం మఠంలో అభిగమన ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ప్రతాపరుద్ర మహారాజు ఒకటో పీఠాధిపతికి ఇచ్చిన శ్రీ మాలోల నరసింహస్వామి బంగారు విగ్రహంతో పాటు 108 విగ్రహాలకు ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ మఠం ప్రతినిధి సంపత్ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ భద్రయ్య పూజలో పాల్గొన్న భక్తులకు అందరికీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News