Saturday, November 15, 2025
HomeదైవంRamjanma Bhumi: రామజన్మ భూమిలో కొలువు తీరిన బాల రాముడు

Ramjanma Bhumi: రామజన్మ భూమిలో కొలువు తీరిన బాల రాముడు

5 ఏళ్ల బాల రాముడు

భారతదేశ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం ఎట్టకేలకు ముగిసింది. 500 ఏళ్ల తరువాత రామజన్మ భూమిలో బాల రాముడు కొలువు తీరాడు. దేశవ్యాప్తంగా అసంఖ్యాకంగా భక్తులు రామ్ లల్లా దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో బాలరామ విగ్రహం భక్తులకు కనువిందు చేసింది. 5 ఏళ్ల బాలుడిగా రామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ పూర్తి చేసుకుని భక్తులకు కళ్లారా దర్శనమిచ్చింది.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad