Sunday, October 6, 2024
HomeదైవంBethamcharla: మద్దిలేటయ్యకు వెండికిరీటం

Bethamcharla: మద్దిలేటయ్యకు వెండికిరీటం

మొక్కులు చెల్లించుకున్న..

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం, ఆర్.ఎస్. రంగాపురం గ్రామ శివారులో వెలసిన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి వారి దేవస్థానమునకు 09-03-2024 అనగా శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు, తద్వారా శ్రీ స్వామివారి సేవాటికెట్లు, లడ్డు ప్రసాదం అమ్మకములు, కేశఖండన టికెట్లు, రూముల అద్దెలు మొదలగు వాటిద్వారా రూ.151510/- ఆదాయం వచ్చినది.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం మానవపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కె.మద్దిలేటి భార్య కె.సరోజమ్మ శ్రీ స్వామివారికి 550 గ్రాముల వెండి కిరీటంను సమర్పించారని శ్రీ మద్దిలేటీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారి రామాంజానేయులు ధర్మకర్తల మండలి చైర్మన్ బి సీతారామ చంద్రుడులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News