Sunday, July 7, 2024
HomeదైవంBethamcharla: మద్దిలేటి స్వామి పునఃప్రతిష్ఠ

Bethamcharla: మద్దిలేటి స్వామి పునఃప్రతిష్ఠ

గురువారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్న మద్దిలేటి స్వామి దర్శనాలు

బేతంచెర్ల మండలం, ఆర్ ఎస్. రంగాపురం గ్రామంలో వెలసిన శ్రీమద్దిలేటి స్వామి దేవస్థానంలో ఈనెల 5వ వతేది సోమవారం నుండి 08-6/2023 గురువారం వరకు నూతన విమానగోపుర, ధ్వజస్థంభ, ద్వారపాలక పరివార ప్రతిష్ట, పూర్వక అష్టబంధన మహా సంప్రోక్షణ, ప్రాఇచ్యరాత్రాగ మోక్త విధానమున జరుగునటుల శ్రీలక్ష్మీనరసింహాస్వామి కృపతో సంకల్పించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొని శ్రీలక్ష్మీమద్దిలేటి స్వామి కృపానుగ్రహములకు పాత్రులు కావలెనని, 8వ తేది గురువారం నాడు మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై 3.90 కోట్ల రూపాయలతో ఆలయ పునః నిర్మాణమైన ఈ ప్రతిష్టా కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News