Saturday, November 15, 2025
HomeదైవంChautuppal: అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన శాలివాహనులు

Chautuppal: అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన శాలివాహనులు

చౌటుప్పల్ మండలం, దండు మల్కాపూర్ గ్రామంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లీ దేవాలయం 19 వ వార్షికోత్సవ సందర్భంగా బోనాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శాలివాహన బోనం అమ్మవారికి పెట్టి నైవేద్యం సమర్పించారు.

- Advertisement -

మూడు రోజులు జరిగే బోనాల వేడుకలలో భాగంగా మొదటి రోజు శాలివాహనులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారు తమపాలిట కొంగు బంగారమని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం అధ్యక్షుడు సిలువేరు వెంకటేష్, గౌరవాధ్యక్షులు మల్కాజ్గిరి బాబు ఉపాధ్యక్షులు మల్కాజ్గిరి నరసింహ మాజీ ఉపసర్పంచ్ మల్కాజ్గిరి కృష్ణ సిలువేరు కాశయ్య మల్కాజిగిరి రమేష్ సిలువేరు అంజయ్య మల్కాజ్గిరి అంజయ్య సిలువేరు యాదయ్య మల్కాజిగిరి పాపయ్య సిలువేరు నరసింహ మల్కాజిగిరిమల్లేష్, చిలువేరు బుచ్చయ్య మల్కాజ్గిరి శ్రీశైలం గంగాధరి గణేష్ మల్కాజ్గిరి నరసింహ చిలువేరు బాలయ్య మల్కాజిగిరి గిరి వర్ధన్ సిలివేరు మధు మల్కాజ్గిరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad