Saturday, September 28, 2024
HomeదైవంCJI Chandrachud in Tirumala: శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్

CJI Chandrachud in Tirumala: శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటించనున్నారు. ఈరోజు రేపు ఆయన తిరుమల శ్రీవారి సేవలో ఉండనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News