ఆషాడ మాస బోనాల ఉత్సవాల తేదీ ఖరారు, నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్. తెలంగాణ ప్రత్యేక పండుగ ఆషాఢ మాస బోనాల పండుగ ఉత్సవాల నేపథ్యంలో పటాన్చెరులోని రామ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టుకుమారి యాదవ్ పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/0e9a41a3-da14-4b8a-9549-02ba303ab9e7-1024x683.jpg)
వేద పండితులు, పట్టణ ప్రముఖులు, పెద్దలతో చర్చించిన అనంతరం ఈ ఏడు బోనాల పండుగ ఉత్సవాలు ఈ నెల అనగా 13/07/2023 గురువారం నాడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/70fc26d5-2632-4dfc-9e40-40421d52a167-1024x683.jpg)
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, పట్టణ ప్రముఖులు, పెద్దలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/c9589cb3-e058-4b07-ba9d-5a55e6b20ec9-1024x683.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/f5eb5ce4-fb38-406a-aed5-e546cd1948b0-1024x683.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/ecdceac6-4423-4388-b532-2a5aa39bfb4a-1024x683.jpg)