Sunday, July 7, 2024
HomeదైవంMahanandi: 'నంది సదనం'కు భూమిపూజ

Mahanandi: ‘నంది సదనం’కు భూమిపూజ

11 కోట్లతో 55 రూములు

మహానంది క్షేత్రంలో 55 గదుల నంది సదనం వసతి సముదాయంకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా భూమి పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధువారం ఈ కార్యక్రమం జరుగనుందని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానం నిధులతో భక్తుల సౌకర్యార్థం 10.50 కోట్ల రూపాయలతో అన్ని రకాల వసతి సౌకర్యాలతో కూడిన నంది సదనం భవన నిర్మాణంకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News