Sunday, October 6, 2024
HomeదైవంMantralayam: వైభవంగా మధ్వ నవమి వేడుకలు

Mantralayam: వైభవంగా మధ్వ నవమి వేడుకలు

మధ్వాచారుల గ్రంథాలు బంగారు రథంపై ఊరేగింపు

పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల అధ్వర్యంలో మధ్వ నవమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మధ్వాచారులు రచించిన గ్రంథాలను బంగారు రథంపై ఉంచి భక్తుల మధ్య ప్రకారంలో ఘనంగా ఊరేగించారు. అంతకు ముందు ఆంజనేయ స్వామి విగ్రహానికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News