Sunday, November 16, 2025
HomeదైవంMahanandi: మహానంది క్షేత్రంలో ఆకట్టుకుంటున్న మహాశివుని చిత్రం

Mahanandi: మహానంది క్షేత్రంలో ఆకట్టుకుంటున్న మహాశివుని చిత్రం

చెన్నై ఆర్ట్స్ వేసిన చిత్రం

మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లలో భాగంగా బ్రహ్మోత్సవాలకు విచ్చేయు భక్తులకు కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేసిన మహాశివుని చిత్రం ఆకట్టుకుంటుంది. ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి నూతనంగా ఆలోచించి 40 అడుగులకు పైగా ఎత్తైన రథశాలలో లక్ష రూపాయలకు పైగా వెచ్చించి అత్యాధునిక పెయింటింగ్ ను ఉపయోగించి అద్భుతమైన మహాశివుని రూపాన్ని వేయించారు. ప్రముఖ ఆర్టిస్టులైన చెన్నై ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad