Thursday, April 10, 2025
HomeదైవంMahanandi: మహానంది దేవస్థానం తరుపున కాణిపాక వరసిద్ధి వినాయకునికి పట్టు వస్త్రాలు

Mahanandi: మహానంది దేవస్థానం తరుపున కాణిపాక వరసిద్ధి వినాయకునికి పట్టు వస్త్రాలు

ఆలయం తరపున వస్త్రాలు

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు మహానంది దేవస్థానం తరపున విఘ్నేశ్వరుడికి సాంప్రదాయబద్దంగా పట్టు వస్త్రాలు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News