Sunday, October 6, 2024
HomeదైవంMallapur: దుర్గా దేవికి 108 నైవేద్యాలు

Mallapur: దుర్గా దేవికి 108 నైవేద్యాలు

దుర్గాదేవి సేవా సమితి ఆధ్వర్యంలో..

కొత్త ధాంరాజ్ పల్లి గ్రామంలో దుర్గాదేవి సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడవ రోజు ధన లక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 108 రకాల నైవేద్యాలు దుర్గా దేవికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి సేవా సమితి కమిటీ సభ్యులు, దుర్గా దీక్షాపరులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News