Friday, April 11, 2025
HomeదైవంMantralayam: శ్రీ మఠం హుండీ ఆదాయం 2.53 కోట్లు

Mantralayam: శ్రీ మఠం హుండీ ఆదాయం 2.53 కోట్లు

రాఘవేంద్ర స్వామి ఫిబ్రవరి ఆదాయం..

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఫిబ్రవరి నెల రోజుల హుండీ ఆదాయం రూ. 2,53,132 కోట్ల నగదు రూపంలో వచ్చినట్లు మేనేజర్ ఎస్ కే శ్రీనివాసు రావు మంగళవారం తెలిపారు. బంగారం 0.092 గ్రాములు, వెండి 0.959 గ్రాములు లభించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News