Friday, September 20, 2024
HomeదైవంMantralayam: రెండున్నర కోట్లు దాటిన హుండీ ఆదాయం

Mantralayam: రెండున్నర కోట్లు దాటిన హుండీ ఆదాయం

శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఫిబ్రవరి నెల హుండీ లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటివరకు లెక్కించిన శ్రీమఠం హుండీ ఫిబ్రవరి ఆదాయం రూ. 2,79,05,500. ఈ డబ్బును బ్యాంకులో జమ చేసినట్లు శ్రీమఠం మేనేజరు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికీ ఇంకా కరెన్సీ, నాణేల లెక్కింపు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News