Saturday, October 5, 2024
HomeదైవంMantralayam: శ్రీ సుయతీంద్ర తీర్థ స్వామీజీ మహాసమారాధన

Mantralayam: శ్రీ సుయతీంద్ర తీర్థ స్వామీజీ మహాసమారాధన

11వ సమారాధనకు ఏర్పాట్లు

ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఈ నెల 29.03.2024 నుండి 31.03.2024 వరకు పూర్వ పీఠాధిపతి శ్రీ సుయతీంద్ర తీర్థ స్వామీజీ 11వ మహా సమారాధన
నిర్వహిస్తున్నట్లు మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసు రావు ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రాంతాలనుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనున్నారని తెలిపారు. ఇందుకు సంంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News