Sunday, October 6, 2024
HomeదైవంMantralayam: వైభవంగా సుధీంద్ర తీర్థ ఆరాధన

Mantralayam: వైభవంగా సుధీంద్ర తీర్థ ఆరాధన

మూల బృందావనానికి ప్రత్యేక పూజలు

వైభంగ సుధీంద్ర తీర్థ ఆరాధన మహోత్సవం సందర్భంగా .. పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు కర్ణాటక శ్రీ క్షేత్ర నవబృందావన గడ్డను సందర్శించి శ్రీ సుధీంద్ర తీర్థ మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పీఠాధిపతి అందరికి ముద్రధారణ, ఫలమంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News