Thursday, October 3, 2024
HomeదైవంNereducharla: భక్తిశ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

Nereducharla: భక్తిశ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

నర్సయ్య గూడెంలో ..

నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలోని ఐదవ వార్డు నర్సయ్య గూడెంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. నవరాత్రులలో భాగంగా మొదటి రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకి అమ్మవారు దర్శనమిచ్చారు.

- Advertisement -

గ్రామంలోని భక్తులందరూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అలక సరిత సైదిరెడ్డి,గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News