Saturday, October 5, 2024
HomeదైవంRath Yatra: దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర శోభ

Rath Yatra: దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర శోభ

జగన్నాథుడి అలంకారంలో ద్వారకా, సోమనాథ్, ఇజ్జయినిలో మూల విగ్రహాలు

దేశంలోని పలు ప్రాంతాల్లో జగన్నాథ రథయాత్రలు వైభవంగా సాగుతున్నాయి. ఒరిస్సాలోని పూరీతోపాటు గుజరాత్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్..అన్ని రాష్ట్రాల్లోని పలు ప్రముఖ దేవాలయాల్లో జగన్నాథ రథయాత్ర అత్యంత కన్నులపండువగా సాగుతోంది. ద్వారకా, సోమనాథ్, ఉజ్జయినిలలో ఈరోజు జగన్నాథుని అంశగా మూల విగ్రహాలకు ప్రత్యేక అలంకారాలు చేసి, పూజలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News