Saturday, April 19, 2025
HomeదైవంMaha Shivaratri: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Maha Shivaratri: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు(Maha Shivaratri) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. భక్తులు వేకువజామున నుంచే ఆలయాలకు తరలివచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, అర్చ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు.

- Advertisement -

దీంతో ప్రముఖ ఆలయాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ, వేములవాడ, కీసర, తదితర ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో అధికారులు ఆలయాల వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News