దేశంలోని న్యాయస్థానాలు ఏటా వేసవి సెలవులు తీసుకోవడం క్రమంగా ఓ వివాదాస్పద అంశంగా మారుతోంది. న్యాయస్థానాలు సెలవులు తీసుకో వాల్సిన అవసరం ఉందా అని మేధావులు, న్యాయ నిపుణులతో పాటు సాధారణ ప్రజానీకం...
నిర్భయ కేసు తర్వాత అత్యాచారాల నిరోధానికి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. అత్యాచారానికి ఒడి గట్టినవారికి కఠిన శిక్షలు విధించడానికి అవకాశం కల్పించే విధంగా అనేక రాష్ట్రాలు కూడా ఎన్నో చర్య లు...
దేశంలో మద్యం రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పలు దక్షిణాది రాజకీయ నేతలు, పారిశ్రామిక వేతలను వణికిస్తోంది. ఇదంతా ఓ కొలిక్కి రాకముందే అటు బిహార్ లోనూ మద్యం...
మంజరి జరుహార్ బీహార్ రాష్ర్ట తొలి మహిళా ఐపిఎస్ అధికారి. ‘మేడమ్ సర్' పుస్తక రచయిత్రి కూడా. సమర్థవంతమైన పోలీసు అధికారిగా ఎందరిచేతో ప్రశంసలు అందుకుంటున్న మహిళ. పురుషాధిపత్యం ఉన్న పోలీసు వ్యవస్థలో...
గత 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని, అంటే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణ లు మారుతూనే ఉన్నాయి. అక్కడ ఓ రాజకీయ...
కరోనాను మానవాళి జయించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించటం, మాస్కులు అవసరం లేదని పేర్కొనడం ఎంత పెద్ద తప్పిదమో ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. చైనాను కబళించిన కరోనా రోజురోజుకీ కొత్త సవాళ్లు విసురుతోంది....
ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా మొట్టమొదటిసారి చాలా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతోపాటు నార్త్ ఈస్ట్ లోని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు చాలా చురుగ్గా...
ఉగ్రవాదంపై పోరాటంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంది. ఉగ్రవాదం మీద పోరాడడానికి దాదాపు అగ్రరాజ్యాలన్నీ చేతులు కలుపుతున్నప్పటికీ చైనా మాత్రం ఏ దేశంతోనూ కలవకపోగా, ఈ విషయంలో తన దోవ తనదేనని...
న్యాయ స్థానాల్లో న్యాయాన్ని వెలువరించడంలో జరుగుతున్న అసా ధారణ జాప్యం గురించి ఇటీవలి కాలంలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అపరిష్కృతంగా ఉండిపోతున్న లక్షలాది కేసుల పరిష్కారానికి గట్టి...
జీవితంలో ఎప్పుడో గానీ ఇటువంటి అరుదైన నవల తటస్థపడదు. సాహితీ గ్రంథాల పట్ల, ముఖ్యంగా గ్రంథ పఠనం పట్ల ఆసక్తి ఉన్నవారిలో ఎక్కువ మంది సాధారణంగా ఇటువంటి గ్రంథం కోసమే ఎదు రు...
పాలనలో తనదైన మార్కును చూపిస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. తాను మే 2021లో అధికారం చేపట్టగానే ముఖ్యమంత్రి అధికార నివాసానికి కూడా మారకుండా సొంత ఇంటిలోనే ఉండిపోయారు. సీఎం అధికార బంగళా సిటీ...
వయొలిన్ వాద్యమనగానే సంగీత ప్రియులకు ద్వారం వెంకటస్వామినాయుడుగారు గుర్తుకువస్తారు. ఆయన సంతానం కూడా తండ్రికి తగ్గ బిడ్డలుగా పేరు తెచ్చుకున్నారు. వారు కూడా వయొలిన్ వాద్య పరిమళాలను ప్రపంచమంతా వ్యాపింపచేశారు. ఇటీవల కన్నుమూసిన...