కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రం ప్రారంభించి నేటికి వంద రోజు లు పూర్తవుతోంది. వంద రోజుల పాటు సుదీర్ఘంగా కాలినడకన దేశవ్యాప్త యాత్ర చేయడమంటే రాజకీయ జీవితంలో...
రానున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సంఘటితం కాగలవా? ఇది జరిగే పనేనా? 2004 నాటి పరిస్థితులు 2024లో పునరావృతం అవుతాయా? నిజాఇకి ఇవన్నీ ఆలోచింపజేసే ప్రశ్నలే....
నితీష్ కుమార్ రాజకీయాల్లో తలపండిన మేధావి. సైలెంట్ గా తన పని తాను తన స్టైల్లో చేసుకుని పోవటంలో నితీష్ తరువాతే ఎవరైనా. లేకపోతే గత 15 ఏళ్లుగా ఏమాత్రం మెజార్టీ లేని...
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల రగడ అప్పుడే తారాస్థాయికి చేరింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. కర్నాటక రాజకీయ సంప్రదాయం ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇక్కడ...
దేశంలో జనాభా లెక్కల సేకరణకు సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉంది. అనేక క్లిష్ట కఠినాతి కఠిన సమ యాల్లో కూడా జనాభా గణనను చేపట్టడం జరిగిందని ఈ చరిత్ర తెలియజేస్తోంది. ఈ...
ప్రో హిందూ ఇమేజ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఉచిత విద్యుత్, రైతు రుణ మాఫీ, యూసీసీ ..ఇలాంటి ఎన్నో అంశాలు ఇప్పుడు అజెండా 2024రూపంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను శాసిస్తున్నాయి. ఈ...
లైంగిక నేరాల నుంచి బాలబాలికలకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన పోక్సో చట్టాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ పిలు పునిచ్చారు. ఈ చట్టంలో ఉన్న లొసుగులు,...
రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎం.పి కిరోడీ లాల్ మీనా రాజ్యసభలో యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి)కి సంబంధించిన ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారో లేదో, అల్పసంఖ్యాక వర్గాలు, లౌకికవాదులు తీవ్రంగా...
వాల్మీకి రాసిన రామాయణం గురించి భారతదేశంలో తెలియని వారుండరు. ప్రతి వ్యక్తికీ ఇది కరతలా మలకం. సీతారాములు అందరికీ ఆదర్శ దంపతులు. దేశమంతా వారికి ఆలయాలు కట్టి పూజలు చేస్తుంటుంది. కోట్లాదిమంది రామాయణాన్ని...
ఎప్పుడూ సంతోషంగా ఉండే తల్లిదండ్రులే ఎప్పుడూ ఆనందంగా ఉండే తరాన్ని భవిష్యత్తుకు అందించగలరు. ఒత్తిడికి లోనుకాని తల్లిదండ్రులే ఒత్తిడికి తావు లేని జీవితాలను జీవించేలా తమ పిల్లలను మలచగలరు. అంతేకాదు వీళ్లే ఏ...
Sessions of Indian Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ అనేది అత్యంత ముఖ్యమైన, కీలకమైన చిహ్నం. పార్లమెంటు సమావేశపరిచి, శాసనాలు, పథకాలు తదితం ‘ప్రజోపయోగ, ప్రజా...
Basanti Devi: పర్యావరణాన్ని, మహిళలను విడదీసి చూడలేము. ఆ కోవలోకే వస్తారు ఉత్తరాఖండ్ కు చెందిన బసంతీ దేవి. కోశీ నదిని పునరుద్ధరించేందుకు తన గ్రామంతో పాటు పలు గ్రామాల మహిళలతో కలిసి...