భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షలు కొనసాగినంత కాలం.. రాజ్యాంగం ఉన్నంత వరకు, రిజర్వేషన్లు అమలైనంత కాలం.. వాటి ఫలితాలు పొందే షెడ్యూల్డు కులాలు (ఎస్సీలు), వెనుక బడిన తరగతులు (ఓబీసీలు), ముస్లిం మైనార్టీలు,...
మీరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారా? దాన్నుంచి బయటపడే మార్గం ఏంటో వెంటనే చూసుకోండి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే... మానసిక ఒత్తిడి పెరిగితే క్యాన్సర్ ముప్పు ఎక్కువవుతుందట. ఆ విషయాన్ని శాస్త్రవేత్తలు తాజాగా...
కౌగిలింత... అదో ప్రత్యేకమైన అనుభూతి. మన తల్లిదండ్రులనో, స్నేహితులనో, జీవిత భాగస్వాములనో.. ఇలా ఎవరో ఒకరిని ఆత్మీయంగా కౌగిలించుకున్నప్పుడు కొంత ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇలాంటి భావనలన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు రోజులు...
కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) ప్రాంతం నుంచి వన్యప్రాణులు భయంతో పారిపోతున్నాయంటూ అనేక ఫొటోలు, వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా వన్యప్రాణులు నగరంలోకి...
మార్చి 28న ‘‘తెలుగుప్రభ’’లో డాక్టర్ విజయ్ కుమార్ , రామతోటి మురళిలు ‘‘బహుజన రాజ్యాధికారం దిశగా జనసేన!’’ పేరిట రాసిన వ్యాసంలో పవన్ కల్యాణ్ రాజకీయ లక్ష్యాన్ని విశ్లేషిస్తూ, ‘‘పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న...
ఇందుగలదందు లేదను సందేహంబు వలదు.. ఎందెందు వెదకిన అందందే గలదు మద్యం కుంభకోణం అన్నట్లు తయారైంది మన దేశంలో పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో మొదలైన మద్యం ప్రకంపనలు.. ఇటు దక్షిణాదిన తెలంగాణ,...
ఎలాన్ మస్క్.. ఆయన కాలు, వేలు పెట్టని రంగం అంటూ కనిపించడం లేదు. కార్ల తయారీ, అంతరిక్ష యానం, క్రిప్టోకరెన్సీ.. ఇవన్నీ చాలవన్నట్లు ట్విటర్ను కొనేసి దాని పేరు ఎక్స్ అని మార్చారు....
ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు పెద్దలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక రకంగా ఇంట విజయం సాధించినట్లే అని చెప్పుకోవాలి. కానీ, మరి రచ్చ కూడా...
షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ల సమపంపిణీ (వర్గీకరణ) అంశంపై ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీలు ఒకే గ్రూపు కాదని, అవి విభిన్న...
సెల్ఫోన్లు అనేవి మన జీవితాలనే నియంత్రిస్తాయని ఎవరమైనా పాతికేళ్ల క్రితం కనీసం ఊహించామా? అదే ఇప్పుడు ఒక్కసారి ఫోన్ తీసుకుని అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే చాలు ఐదు నిమిషాల్లోగా పేమెంట్ గేట్వేలోకి...
స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు ముగిసింది. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు.. అంటే ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సులో...
'సమయం' కాలం బై సమయమంత్రి చంద్రశేఖర శర్మ
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న ఏకైక నినాదంతో అనేకమంది విద్యార్థులు సైతం ఉద్యమించి మరీ సాధించిన మహోన్నత పారిశ్రామిక సౌధం.. విశాఖ ఉక్కు కర్మాగారం....