Saturday, November 15, 2025
Homeగ్యాలరీKarthika pournami: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు!

Karthika pournami: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు!

Karthika pournami: కార్తిక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చాలా ఆలయాల్లో ఉదయం 4 గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేకపూజలు చేస్తున్నారు.

- Advertisement -
భద్రాచలం వద్ద పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు.. కార్తిక దీపాలు వెలిగించారు. దీంతో గోదావరి నది వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చాలా ఆలయాల్లో ఉదయం 4 గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు.
చాలా ఆలయాల్లో ఉదయం 4 గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad