‘మిరాయ్’ మూవీలో శ్రియ శరణ్ తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది.మన శంకరవరప్రసాద్ గారు మూవీతో నయనతార మెరవనున్నారు.ఇక పంచదార బొమ్మ అయితే ది ఇండియా స్టోరీ , ఇండియన్ 3 మూవీలతో బిజీగా ఉన్నారు.రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి టన్నెల్తో మెరవనున్నారు.