Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్Everest fee: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 13,00,000 ఫీ కట్టాల్సిందే

Everest fee: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 13,00,000 ఫీ కట్టాల్సిందే

ఎవరెస్ట్ మెయిన్టెనెన్స్..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి చెల్లించాల్సిన ఫీజును నేపాల్ పెంచింది. ఇకపై ఎవరెస్ట్ ఎక్కాలంటే విదేశీ పర్యాటకులు రూ.13 లక్షలు (15 వేల డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.9.5 లక్షలుగా ఉండేది. పెరిగిన ధరలు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. కాగా వచ్చిన డబ్బుతో క్లీన్ అప్ డ్రైవ్స్, వేస్ట్ మేనేజ్‌మెంట్, ట్రెక్కింగ్ కార్యక్రమాలకు వినియోగిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad