Wednesday, March 26, 2025
Homeఇంటర్నేషనల్Nepal: 72 మంది ప్రాణాలు తీసిన నేపాల్ విమానం

Nepal: 72 మంది ప్రాణాలు తీసిన నేపాల్ విమానం

72 మందిని తీసుకెళ్తున్న నేపాల్ విమానం కుప్పకూలింది. ఇప్పటికే సగానికి పైగా ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీయగా మరికొన్ని మృతదేహాల కోసం జోరుగా గాలింపు చర్యలు సాగుతున్నాయి. విమానం ఒక్కసారిగా కుప్పకూలటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నేపాల్ లోని పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లోనే విమానం కుప్పకూలింది. యతి ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానంలో 68మంది ప్రయాణికులు కాగా మిగతా నలుగురు ఎయిర్ లైన్స్ సిబ్బంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News