Saturday, October 5, 2024
Homeఇంటర్నేషనల్Pak: ఆత్మాహుతి దాడి..అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

Pak: ఆత్మాహుతి దాడి..అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

దాయాది దేశం పాకిస్థాన్ లో జరిగిన ఆత్మాహుతి దాడి ధాటికి మసీదు దద్దరిల్లింది. పెద్ద ఎత్తున మధ్యహ్న నమాజ్ కు హాజరైన వారు ఈ ఆత్మాహుతిలో గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇప్పటికే 25కు చేరుకోగా ఇది మరింత పెరిగే ప్రమాదముంది. 120 మందికి పైగా గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న పెషావర్ నగరంలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడితో పాక్ శోకసంద్రంలో మునిగిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News