తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. దీంతో ఈ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ప్రజలు విస్తృతంగా ఏసీ, కూలర్లపై ఆధారపడుతున్నారు. అయితే...
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ.100 అవుతోంది.. డీజిల్ ధర కూడా అదే విధంగా పెరుగుతోంది.. అయితే విమానాల్లో వాడే...
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు భగభగ మండుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలను ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఏసీ ఎక్కువసేపు ఆన్లో ఉంచితే...
వేసవి తాపాన్ని తట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. వైద్య నిపుణుల ప్రకారం, శరీరానికి తగినంత ద్రవాలు అందకపోతే మూత్రపిండాలు ఒత్తిడికి లోనవుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల...
టీ - కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన పానీయాలు. ఇవి ఉదయాన్నే శరీరానికి ఉల్లాసాన్ని అందిస్తూ బాధ్యతల కోసం మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. టీ లో యాంటీఆక్సిడెంట్లు ఉండగా, కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది....
ఇంట్లో పక్షులు గుడ్లు పెట్టడం వాస్తు శాస్త్రంలో శుభ సంకేతంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పక్షులు గూడు పెట్టడం అనేది సంతోషం, సంపద, శాంతిని ఆహ్వానించే చర్యగా చూస్తారు. ఇది ఇంట్లో...
ఉల్లిగడ్డలు మన వంటల్లో రోజూ వాడే ముఖ్యమైన పదార్థం. ఉల్లిగడ్డ లేకపోతే చాలా వంటకాలకు రుచి రాదు. ఇవి తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. వీటిలో పొటాషియం, సోడియం,...
వేసవిలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ముఖ్యంగా సన్స్క్రీన్ ను ఉపయోగించడం చర్మాన్ని సూర్య కిరణాల నుంచి రక్షించడానికి అత్యవసరం. కానీ, మీ చర్మ రకాన్ని బట్టి మీరు ఏ SPF సన్స్క్రీన్ను...
ప్రస్తుతం రోజుకో కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. స్మార్ట్ఫోన్ కొన్నప్పుడు ముందుగా అందరూ దాని కెమెరా నాణ్యతను చూస్తారు. ఎన్ని మెగాపిక్సెల్స్ ఉందో చూడటం సర్వసాధారణం. అయితే మన కంటి మెగాపిక్సెల్స్ ఈ...
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎండల తీవ్రత...
ప్రస్తుతం వాహనాల వినియోగం ఎక్కువైంది.. పల్లెటూళ్లలో కూడా బైక్లు, కార్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రతి చోట పెట్రోల్ బంకులు పెడుతున్నారు. అయితే కొంతమంది కేటుగాళ్లు ఈ అవకాశాన్ని వాడుకుని మోసాలు చేస్తున్నారు....
అరటి పండుని సూపర్ ఫుడ్ అంటుంటారు. ఇది తినడం వల్ల రోజంతా శక్తి లభిస్తుండటంతో, దీనికి తోడు అరటి పండు ధర కూడా తక్కువ కావడంతో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక హిందూ మతంలో పండగలు,...