Saturday, November 15, 2025
Homeనేషనల్Biswabhusan Harichandan: ఏపీ మాజీ గవర్నర్‌కు అస్వస్థత

Biswabhusan Harichandan: ఏపీ మాజీ గవర్నర్‌కు అస్వస్థత

ఏపీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌(Biswabhusan Harichandan) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన కుమారుడు పృథ్వీరాజ్ తెలిపారు. కాగా 2019 జూలై 23 నుంచి 2023 ఫిబ్రవరి 12 వరుకు ఏపీ గవర్నర్‌‌గా హరిచందన్‌ సేవలు అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad