Friday, October 18, 2024
Homeనేషనల్AP: జగన్ ఢిల్లీ టూర్

AP: జగన్ ఢిల్లీ టూర్

ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పార్లమెంటు ఆవరణలో ప్రధాని కార్యాలయంలో వీరి సమావేశం జరిగింది. రాష్ట్ర అంశాలపై జగన్ ఈ భేటీలో చర్చించారు. పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నారు. వైసీపీ ఎంపీలతోనూ సీఎం జగన్ సమావేశమయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News